AP New Pensions 2026: ఏపీలో కొత్త పింఛన్ల పంపిణీ.. ఎవరెవరికి ఎంత వస్తుందో పూర్తి వివరాలు ఇవే!
AP New Pensions 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక ఆసరా అందించేందుకు కొత్తగా 895 మందికి ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) పింఛన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఈ కొత్త పింఛన్ల పంపిణీ, … Read more